E-Paper
Advertisement

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు
Advertisement

Guntur:తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి బాపట్ల ప్రయాణిస్తుంది ఓ ఆర్టీసీ బస్సు. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులకు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×