E-Paper
Advertisement

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం
Advertisement

Garib Rath Express: పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానా నుంచి ఢిల్లీ వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.30 గంటలకు పంజాబ్ చేరుకోగా.. పంజాబ్ సిర్హింద్ జంక్షన్ సమీపంలో ట్రైన్ ఏసీ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రైన్ ఆపి.. ప్రయాణికులను కిందికి దించారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని రైల్వే శాఖ ప్రకటించింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×