E-Paper
Advertisement

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌
Advertisement

Vidadala Rajini : మరో వివాదంలో చిక్కుకున్నారు మాజీమంత్రి వ విడదల రజిని. రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లింది . రజిని పిఎలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీగణేష్‌కి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. చిలకలూరిపేటకి చెందిన పలువురు వైసీపీ నేతలు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న కూడా ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×