E-Paper
Advertisement

PM Modi: అంతు చూస్తాం.. ఎవడిని వదిలిపెట్టం.. ఢీల్లీ పేలుడు బాధితులతో మోదీ..

PM Modi: అంతు చూస్తాం.. ఎవడిని వదిలిపెట్టం.. ఢీల్లీ పేలుడు బాధితులతో మోదీ..
Advertisement

PM Modi:  ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని LNJP ఆసుపత్రికి వెళ్లి కలిశారు మోడీ. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టాలంటూ తన ట్వీట్ లో తెలియ చేశారు ప్రధాని మోడీ. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా విస్తృత దర్యాప్తు చేస్తోంది ఢిల్లీ పోలీస్ విభాగం. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీస్కోనుంది మోడీ సర్కార్.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×