E-Paper
Advertisement

Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడులో కొత్త కోణం! ఐఈడీగా మార్చకముందే పేలిన బాంబు

Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడులో కొత్త కోణం! ఐఈడీగా మార్చకముందే పేలిన బాంబు
Advertisement

Delhi Bomb Blast:  ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండా పేలి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఐఈడీగా మార్చకముందే పేలి ఉండొచ్చని తెలుస్తుంది. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు జైష్‌ ఎ మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బ్లాస్ట్‌కు నిన్న అరెస్ట్ అయిన డాక్టర్లకు సంబంధాలు ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫొరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్‌లో పరీక్షలు జరుపనున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారనేది నిర్ణయించేందుకు సేకరించిన 42 శాంపిల్స్‌ను ఫొరెన్సిక్ బృందం టెస్ట్ చేయనుంది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×