E-Paper
Advertisement

Chittoor: చిత్తూరులో విషాదం.. కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతు..

Chittoor: చిత్తూరులో విషాదం.. కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతు..
Advertisement

Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణరేవు జలపాతం వద్దకు యూనిస్ అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వచ్చాడు. జలపాతంలో స్నానం చేస్తుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో యూనిస్ అందులో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు గాలించినప్పటికీ ఆచూకి లభ్యం కాకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు గాలింపులు చేపట్టారు. చీకటి పడినప్పటికీ యువకుడి జాడ కనిపించకపోవడంతో అధికారులు వెనుతిరిగారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×