E-Paper
Advertisement

Vikarabad Robbery: రూ.40 లక్షలు దోపిడి చేసి పారిపోతుంటే.. యాక్సిడెంట్‌, చివరికి..

Vikarabad Robbery: రూ.40 లక్షలు దోపిడి చేసి పారిపోతుంటే.. యాక్సిడెంట్‌, చివరికి..
Advertisement

Vikarabad Robbery:వికారాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దొంగలు రూ.40 లక్షల నగదు దొంగిలించి పారిపోతుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమాచారం తెలుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, దొంగలు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Tags

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×