E-Paper
Advertisement

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!
Advertisement

Bhimavaram:  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేసులో నిందితుడు శ్రీనివాస్ వీడియో వైరల్ అయింది. తన తల్లి, తమ్ముడు దెయ్యాల ని చెబుతున్నాడు. మనస్సులో ఏదనుకుంటే వారికి అది తెలిసిపోతోందంటున్నాడు. అందుకే ఇద్దరిని చంపేశానని చెబుతున్నాడు నిందితుడు. కత్తితో ఎంత పొడిచినా తెగడం లేదని.. వాళ్లద్దరి బాడీ స్ట్రాంగ్ అని నిందితుడు చెబుతున్న వీడియో కలకలం రేపుతోంది. కత్తితో కోసినా కూడా బాడీలు తెగకపోవడంతో తన చేయి నొప్పి చేస్తుందని చెబుతుండటం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అంతటితో ఆగని నిందితుడు శ్రీనివాస్.. తల్లి, తమ్ముడు బతుకుతారేమోనని చెప్పటం ఆందోళన కల్గిస్తుంది. తనకు తిండిపెట్టకుండా.. పిచ్చి పట్టిందంటూ తొమ్మిదేళ్ల నుంచి పీక్కు తింటున్నారంటున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×