E-Paper
Advertisement

Brothers Fight: తల్లి ఆస్తి కోసం తన్నుకున్న అన్నదమ్ములు.. తీవ్ర గాయాలు

Brothers Fight: తల్లి ఆస్తి కోసం తన్నుకున్న అన్నదమ్ములు.. తీవ్ర గాయాలు
Advertisement

Advertisement

Bhadradri kothagudem: తల్లి బంగారం.. అన్నదమ్ముల మధ్య చిచ్చురేపింది. చివరికి దారుణంగా కొట్టుకునే వరకు చేరింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట అనారోగ్య సమస్యలతో తల్లి మరణించింది. దీంతో అన్న నాగిరెడ్డి, తమ్ముడు రామకృష్ణ రెడ్డి మధ్య ఆస్తి కోసం వాదన జరిగింది. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి కుటుంబం పై రామకృష్ణ కుటుంబం దాడికి పాల్పడ్డారు. నాగిరెడ్డి భార్య, కుమారుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని..ఇరు కుటుంబాలను అదుపులోకి తీసుకున్నారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×