E-Paper
Advertisement

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా
Advertisement

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అమలు చేసిన ఆటో మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.30 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతున్నారు. జీఓ నెంబర్ 21ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికుల సంఘం నేడు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చేపట్టారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×