E-Paper
Advertisement

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!
Advertisement

Railway Fire: కోల్‌కతాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్‌లో రైలుపై ఉన్న విద్యుత్ తీగల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న రైలు నుంచి ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.

విద్యుత్ లైన్లలో..

కోల్‌కతాలో అక్కడి లోకల్ ట్రైన్ దక్షిణేశ్వర్ స్టేషన్‌లోకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు ట్రైన్‌లోకి ఎక్కుతున్నారు. అయితే రైలు పైభాగంలో ఉన్న విద్యుత్ లైన్లలో నుండి ఓక్కసారిగా భారీ శబ్ధంతో మంటులు వచ్చాయి. దీంతో అక్కడి ప్రయాణికులు రైలులోనుండి బైటికి వచ్చి పరుగులు తీశారు. మంటలను చూసిన ప్రయాణికులు కేకలు వేస్తూ పక్కనున్న ప్లాట్ ఫామ్ పైకి పరుగులు తీశారు.

Advertisement

Alao Read: కష్టాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, కిడ్నాప్ కేసు కష్టాలు, సెల్ఫీ వీడియో విడుదల, ఏం జరిగింది?

తప్పిన ప్రమాదం

అదృష్టవశాత్తూ ఈ పెను ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హని కానీ, ప్రాణాలు కానీ పోలేదు. దీంతో రైళ్వే సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పూర్తిస్తాయిలో విచారించి ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Reda: ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్ట్‌లు వెళ్లే దేశం ఏది? ఇండియా ఏ స్థానంలో ఉంది?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×