E-Paper
Advertisement

Telangana Politics: ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Telangana Politics: ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Advertisement

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరు ఎప్పటికీ చర్చనీయాంశమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, మాజీ ఎమ్మెల్యే సరిత తిరుపతయ్యపై గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఆయనకు రెండోసారి..

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన పార్టీ మార్పు, స్పీకర్ ముందు విచారణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం వంటి సంఘటనలు రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి .

Advertisement

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2024 జూలై 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా ప్రాంత అభివృద్ధి కోసమే పార్టీ మారాను, వ్యక్తిగత పనుల కోసం సీఎంను కలవలేదు” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రజల అభీష్టం మేరకే తన రాజకీయ నిర్ణయం ఉంటుందన్నారు.

Also Read: తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కూతురు ప్రేమ.. పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య

Advertisement

అయితే పార్టీ ఫిరాయింపులపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన మరో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పెద్దల్ని కలవాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఫిరాయింపు వ్యవహారంలో విచారణ తరువాత ఫలితం ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×