E-Paper
Advertisement

Rangareddy : మహిళ దారుణ హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన..

Rangareddy : మహిళ దారుణ హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన..
Advertisement

Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముచ్చర్ల గ్రామ శివారులో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆపై కిరాతకంగా కాల్చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలు జాపాల్ గ్రామానికి చెందిన మంథని యాదమ్మగా అనుమానిస్తున్నారు. కాగా యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×