E-Paper
Advertisement

మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!

మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!
Advertisement

Miyapur Incident: మియాపూర్‌లో నాలాలో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీంతో హైడ్రా, సిఎంసి కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వరద నీటి కాలువల ప్రమాదాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ చేపట్టాలని చెప్పింది.

కమీషన్ ఫైర్..

మియాపూర్‌లో వృద్ధుడు డ్రెయిన్‌లో పడి గల్లంతైన ఘటనను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని పేర్కోంది. హైదరాబాద్‌లో ఉన్న ఓపెన్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌లపై మానవ హక్కల కమిషన్ ఆందోళన చేసింది. పట్టనంలో వీటిపై రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కమిషన్ తెలిపింది.

Advertisement

Also Read: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!

సమగ్ర నివేదిక..

ఈ ఘటనపై ఆగస్టు 25వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్‌కు మరియు సీఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు మానవ హక్కుల కమీషన్ తెలిపింది. ప్రజల భద్రతపై ఇంత నిర్లక్ష్యాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించిందని పేర్కోంది.

Advertisement

Also Read: రాంచందర్ రావుకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×