E-Paper
Advertisement

Telangana News :వరదలపై వార్‌ రూమ్‌లు ఏవి? హైకోర్టు క్వశ్చన్.. భారీ వర్షాలపై పిల్..

Telangana News :వరదలపై వార్‌ రూమ్‌లు ఏవి? హైకోర్టు క్వశ్చన్.. భారీ వర్షాలపై పిల్..
Advertisement
Telangana News

Telangana News : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. చెరుకు సుధాకర్, శ్రావణ్‌ కుమార్‌ పిల్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.

Advertisement

ప్రభుత్వం వరద బాధితులకు ఎలాంటి ఆసరా కల్పిస్తుందని ప్రశ్నించింది హైకోర్టు. ఎన్నికల కోసం వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు కానీ.. వరదల కోసం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది. వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

డిజాస్టర్‌ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారో చెప్పాలని సర్కారును నిలదీసింది ఉన్నత న్యాయస్థానం. వరద చర్యల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో పూర్తి నివేదికను సోమవారం సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×