E-Paper
Advertisement

TS: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

TS: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త
Advertisement

TS:ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక విడత డీఏ 2.73 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ దారులకు జనవరి నెల పెన్షన్ తో కలిపి ఫిబ్రవరిలో డీఏ చెల్లించనున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను 8 విడతల్లో జీపీఎఫ్ లో జమచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఉద్యోగులకు సంబంధించి ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సర్కార్ చకాచకా పరిష్కరిస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన కాసేపటికే ఉద్యోగుల పెండింగ్ డీఏను రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×