E-Paper
Advertisement

Sharmila : గిరిజన మహిళపై దాడి ఘటన.. షర్మిల ఆందోళన.. అరెస్ట్..

Sharmila : గిరిజన మహిళపై దాడి ఘటన.. షర్మిల ఆందోళన.. అరెస్ట్..
Advertisement

Sharmila : ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో గిరిజన మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. వెంటనే బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. గిరిజన మహిళ లక్ష్మి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద ధర్నా దిగారు. ఆగస్టు 15 రాత్రి జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.

బీఆర్ఎస్ పాలనలో పోలీసులు నుంచి కూడా మహిళలకు రక్షణలేదని షర్మిల మండిపడ్డారు. బాధితులను కాపాడాల్సిన పోలీసులే దాడికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసేవారు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

Advertisement

షర్మిల ఆందోళన చేసిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×