E-Paper
Advertisement

Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి

Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి
Advertisement

Revanthreddy : ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సీబీఐ అందరినీ ఢిల్లీకి పిలించిందని.. కవిత విచారణకు మాత్రం ఆపవ్షన్లు, అనుమతి కోరుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు.

నిజంగా కేసీఆర్‌ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములపై విచారణ చేపట్టాలని రేవంత రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల సంఘానికి తాను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఢిల్లీలో ఐదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అన్నారు. డిసెంబర్ 6లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెల్లకుండా పోతుందని అన్నారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని రేవంత రెడ్డి అన్నారు. ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×