E-Paper
Advertisement

Palvai Sravanti : కేసీఆర్ తో భేటీ వార్తలపై పాల్వాయి స్రవంతి క్లారిటీ.. వాళ్లపై ఈసీకి ఫిర్యాదు

Palvai Sravanti : కేసీఆర్ తో భేటీ వార్తలపై పాల్వాయి స్రవంతి క్లారిటీ.. వాళ్లపై ఈసీకి ఫిర్యాదు
Advertisement

Palvai Sravanti : సీఎం కేసీఆర్ ను కలిశారని వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి క్లారిటీ ఇచ్చారు. ఆమె కేసీఆర్‌ను కలిసినట్లుగా బుధవారం రాత్రి నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆమె స్పందించారు. తనను ఓడించడానికి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి అధికారులను కోరారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×