// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Yashswini Reddy First Speech: అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?

Yashswini Reddy First Speech: అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?

Palakurti MLA Yashswini Reddy First Speech: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సమావేశాల్లో పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అసెంబ్లీలో మొదటిసారిగా మాట్లాడారు. తన నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘గత బీఆర్ఎస్ పాలనలో విద్యారంగంపై దృష్టి సారించలేదు. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదు. పల్లెబాట కార్యక్రమంలో ఊర్లలో పర్యటిస్తున్న […]

Crop Loan Waiving: బిగ్ బ్రేకింగ్..  రైతులకు మరో భారీ శుభవార్త
BRS Party: బీఆర్ఎస్ ఘర్‌వాపసీ.. కేటీఆర్‌తో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే భేటీ?
Hyderabad Metro Services: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇకపై  ఉదయం 5.30  గంటల నుంచే మెట్రో సేవలు
Ponnam gets Emotional: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం
Justice Madan B Lokur: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్ నియామకం
Gadwal MLA: గొంతెమ్మ కోరికలు..సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్
Rythu Runa Mafi second Phase: రెండో విడత రుణమాఫీ.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Hero Rajasekhar:అంకుశం హీరోకి అంత కష్టం ఏమొచ్చింది? నగర మేయర్ కు ట్వీట్
Telangana Assembly Sessions: ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలు మాత్రమే!
Big Shock To KCR: కాళేశ్వరం అసలు కథ.. జైలుకు గులాబీ బాస్
Maoists Weekly festivals: మావోయిస్ట్ వారోత్సవాలు..టెన్షన్ లో తెలంగాణ పోలీసులు
Second Crop Loan Waiver: నేడే రెండో విడత పంట రుణమాఫీ..రైతుల ఖాతాల్లో 7వేల కోట్లు జమ!
MP Konda Vishweshwarreddy: లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ, ఎంపీ కొండాకు కలిసొచ్చిన ఛాన్స్

MP Konda Vishweshwarreddy: లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ, ఎంపీ కొండాకు కలిసొచ్చిన ఛాన్స్

MP Konda Vishweshwar reddy latest news(Telangana politics): వచ్చేనెలలో తెలంగాణ అధ్యక్షుడ్ని ప్రకటించబోతోంది బీజేపీ హైకమాండ్. బలమైన సామాజిక వర్గాల నుంచి ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటోంది. ఈ క్రమంలో కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గంపై కన్నేసింది. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో‌ భాగంగా అగ్రకులాలపై కన్నేసింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రెడ్డి […]

Big Stories

Advertisement
×