// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Uttam Kumar Reddy Meeting: గ్రామసభల్లో సమస్యలపై చెక్, మంత్రి భేటీలో కీలక నిర్ణయాలు
JSW invest In Telangana: తెలంగాణలో జేఎస్ డబ్ల్యూ పెట్టుబడులు.. 800 కోట్లతో
BREAKING: రాష్ట్రానికి రూ.45,500 కోట్లతో భారీ పెట్టుబడులు
Teak Wood: టేకు దొంగులుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు.. ఎలా దొరికారంటే..?

Teak Wood: టేకు దొంగులుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు.. ఎలా దొరికారంటే..?

Teak Wood: సమాజానికి ఉపయోగపడే ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. కొంచెం అవకాశమున్నా అక్రమాలకు పాల్పడుతున్నారు. దొరికనంతా దోచుకుంటున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా వసూళ్ల పర్వం పడుతున్నారు. యువతకు రోల్ మోడల్ గా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు డబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఎస్సారెస్సీ రెవిన్యూ అధికారులు టేకు దొంగలుగా మారారు. ఎలాంటి అనుమతి లేకుండా టేకు చెట్లను నరికివేస్తున్నారు. ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి గుట్టు చప్పుడు లేకుండా టేకు […]

CM Revanth Govt: సీఎం టూర్ సక్సెస్.. కీలక సంస్థలతో రేవంత్ సర్కార్ ఒప్పందం.. వేలల్లో ఉద్యోగాలు..
CM Revanth Reddy : తెలంగాణకు డ్రైపోర్టు నిర్మించనున్నాం.. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
MLA Harishrao: హరీష్‌రావు మళ్లీ సవాల్..  తాను సిద్ధమే
Uttam Kumar Reddy: గ్రామ సభల సమస్యలు.. పరిష్కారం కోసం రాత్రికి
Complaint Against Etela: ఈటెలకు కష్టాలు.. దాడిపై కేసు నమోదు, ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే
Kidney Racket Bust: కిడ్నీ దందాలో కీలక మలుపు.. హాస్పిటల్ చైర్మన్ అరెస్ట్
AI Data center Cluster Hyderabad: హైదరాబాద్‌కి ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 10 వేల కోట్లతో
Addanki On Bjp: బీజేపీపై అద్దంకి దయాకర్ ఫైర్.. బయట పెట్టిన లోగుట్టు
Telangana In Davos 2025: రేవంత్ టీమ్ చర్చలు సక్సెస్.. ముందుకొచ్చిన టెక్ కంపెనీ, హైదరాబాద్‌లో సెంటర్

Telangana In Davos 2025: రేవంత్ టీమ్ చర్చలు సక్సెస్.. ముందుకొచ్చిన టెక్ కంపెనీ, హైదరాబాద్‌లో సెంటర్

Telangana In Davos 2025: దావోస్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బృందం వివిధ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, హెచ్​సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయకుమార్‌తో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది హెచ్‌సీఎల్ కంపెనీ.  లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అత్యాధునిక క్లౌడ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ […]

Telangana Bjp President: బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు? ముగ్గురికి చేరిన సంఖ్య.. తెర వెనుక

Big Stories

Advertisement
×