// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Minister Uttam on AP Project: బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్! మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే?
Hyderabad Fire Accident: గుండెలు బరువెక్కిస్తున్న పాశమైలారం ఘటన.. 14కు చేరిన మరణాల సంఖ్య
Raja Singh: మీకో దండం.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
Mlc Kavitha: క్రెడిట్ కోసం ఇంత దిగజారాలా..? ఎమ్మెల్సీ కవితపై ట్రోలింగ్
Bandi Sanjay: చంద్రబాబు ఎవరు? వాళ్లు ఏంటనేది అధిష్టానానికి తెలుసు – బండి సంజయ్

Bandi Sanjay: చంద్రబాబు ఎవరు? వాళ్లు ఏంటనేది అధిష్టానానికి తెలుసు – బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ ఇంకా ఎవరిని ప్రకటించలేదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. అసలు అధ్యక్షుడిని నిర్ణయించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. ఎంతమందైనా నామినేషన్లు వేయొచ్చని చెప్పారు. అన్ని ఆలోచించే పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు బండి సంజయ్. పార్టీ అధిష్ఠానానికి ఎవరి సంగతి ఏంటని అన్ని […]

MP Arvind: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి.. యూటర్న్ తీసుకున్న ఎంపీ అర్వింద్
Konda Sushmitha: పొలిటికల్ హీట్.. సోషల్ మీడియాలో కొండా సుస్మిత సంచలన పోస్ట్..
Rain Alert: ముంచుకోస్తున్న భారీ వర్షాలు.. వారం రోజులు దంచుడే దంచుడు
Hydra Demolition: సున్నం చెరువు వద్ద హై టెన్షన్.. హైడ్రాపై తిరగబడ్డ బాధితులు
Gadwal Fort: గద్వాల్ వాల్.. ఇక మనకి లేనట్టేనా?
AP-Telangana BJP: తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులు.. తెలంగాణకు రామచందర్‌రావు, ఏపీకి మాధవ్
Industrial Estate: పాశమైలారం పారిశ్రామికవాడ.. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, ఎనిమిది మంది మృతి

Industrial Estate: పాశమైలారం పారిశ్రామికవాడ.. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, ఎనిమిది మంది మృతి

Industrial Estate: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు చోటు చేసుకుంది. సిగాచీ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మంటలు అదుపులోకి వస్తే లోపల ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సివుంది. సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో ఈ […]

Mahalaxmi scheme: మహాలక్ష్మి కళ్లలో ఆనందం.. అకౌంట్లు చెక్ చేసుకోండి
Turmeric Board Nizamabad: నిజామాబాద్‌లో పసుపు బోర్డు.. రైతులకు కలిగే లాభమేంటి?

Big Stories

Advertisement
×