E-Paper
Advertisement
Telangana Elections 2023 : టి-కాంగ్రెస్ రెండో అభ్యర్థుల జాబితాపై కసరత్తు..ఆశావహుల్లో ఆందోళన
Telangana Elections : పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్.. సర్వేలపై గులాబీ పార్టీలో గుబులు..
Neelam Madhu : బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి నీలం మధు..?
Jubilee hills crime : జూబ్లిహిల్స్ అత్యాచారం కేసు.. మురళీముకుంద్ అరెస్ట్
Medigadda Barrage : మేడిగడ్డ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర బృందం.. బీఆర్ఎస్ లో టెన్షన్

Medigadda Barrage : మేడిగడ్డ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర బృందం.. బీఆర్ఎస్ లో టెన్షన్

Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో.. ఆ ప్రాంతాన్ని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి.. శనివారం రాత్రి అసలేం జరిగిందో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ పరిస్థితిని అంచనా వేసి కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఆరుగురు సభ్యుల బృందం.. బ్యారేజ్ డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఎక్కడెక్కడ […]

Telangana Elections 2023 : మేడిగడ్డ ఎఫెక్ట్.. బీఆర్ఎస్ ఇకపై ఏం చెప్పుకుంటుంది ?
Komatireddy Rajgopal Reddy : ఏ పార్టీ నుంచి పోటీ..? రాజగోపాల్ రెడ్డి దారెటు?
BJP : బీజేపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు.. సీనియర్ నేతల అలకలు..
Banjarahills : బంజారాహిల్స్ రేప్ కేసు.. మూడురోజులైనా చర్యలేవి?

Banjarahills : బంజారాహిల్స్ రేప్ కేసు.. మూడురోజులైనా చర్యలేవి?

Banjarahills : బంజారాహిల్స్‌ రేప్‌ కేసు వ్యవహారంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు మురళి ముకుంద్‌ను రక్షించే పనిలో పోలీసులు పడ్డారంటూ విమర్శలు వస్తున్నాయి. FIR నమోదు చేసి..మూడు రోజులైనా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయకపోవటంతో… కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధితురాలిని భయపెట్టి మేనేజ్‌ చేసే పనిలో కొందరు అదృశ్య శక్తులు ఉన్నట్లు సమాచారం. నిందితుడు మురళి ముకుంద్‌కు పోలీసులు వత్తాసు పలుకుతూ.. అరెస్ట్‌ చేసే విషయంలో పోలీసులు కాలయాపన చేస్తున్నారు. తనను […]

Medigadda Barrage : మరింత కుంగిన  మేడిగడ్డ బ్యారేజ్ వంతెన.. క్షణ క్షణం ఉత్కంఠ..

Medigadda Barrage : మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన.. క్షణ క్షణం ఉత్కంఠ..

Medigadda Barrage : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజీ. కొన్ని తరాల పాటు ఎలాంటి చెక్కుచెదరకుండా ఉండాల్సిన బ్యారేజీ…నేడు ప్రమాదకరస్థాయికి చేరుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం వచ్చి పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఘటనపై సిట్టింగ్‌ జడ్జి సహా సీవీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందన్న బీజేపీ.. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ […]

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ..? మునుగోడు నుంచే పోటీ..?
Congress : కాంగ్రెస్ ప్రచార దూకుడు.. ప్రియాంక గాంధీ టూర్ షెడ్యూల్ ఇదే?
ETHANOL: రాకాసి కంపెనీపై రైతు లడాయి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..?

ETHANOL: రాకాసి కంపెనీపై రైతు లడాయి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..?

ETHANOL: ఒకప్పుడు కరువు కోరల్లో విలవిలలాడిన ఆ పల్లెలు నేడు ఊరకుంట,పెద్దవంపు, గైనికుంట, మన్నెవాగు లాంటి జలసిరితో పచ్చదనాన్ని నింపుకున్నాయి. రెండుకార్ల పంటలు, పశుసంపదతో ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయి. ఇక మంచిరోజులు వచ్చాయి ఉన్న ఊర్లో సొంత చేనుచెలకల్లో హాయిగా బతికేయొచ్చన్న నమ్మకం దశాబ్దంపాటు ఆనందాలు పంచింది. సంతోషాలు వెల్లివిరిసిన ఆ పల్లెల్లు, ప్రజలు ఇప్పడు భయం నీడలో బిక్కుబిక్కుమంటున్నారు. కనిపించని ఉపద్రవం కమ్మేస్తుందన్న ఆందోళనతో వణికిపోతున్నారు. తమ దాహార్తిని తీర్చే జలవనరుల గొంతులు తెగిపడనున్నాయని తమ బతుకులే […]

Revanth Reddy :  అందువల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది.. విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్..

Big Stories

Advertisement
×