E-Paper
Advertisement

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన
Advertisement

Nizam College : నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్ధినులకు హాస్టల్స్ కేటాయించాలని ఏబీవీపీ కార్యకర్తలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టల్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు.. బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అలెర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి విద్యార్ధులకు గాయాలయ్యాయి. 10 రోజులుగా విద్యార్ధులు దర్నాలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థి నేతలు మండిపడ్డారు. విద్యార్ధులు జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్, ఉస్మానియా వీసీ చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×