E-Paper
Advertisement

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..
Advertisement

MP Aravind House Attack Case : ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ధర్మపురి అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేశారనే ఆగ్రహంతో కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్స్, అద్ధాలను ధ్వంసం చేయడంతో పాటు..తమపై దాడి చేసారని అర్వింద్ తల్లి ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఐతే వారికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున తిరుపతి వర్మ వాదనలు వినిపించారు. నిందితుల తరపు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు…తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×