E-Paper
Advertisement

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!
Advertisement

Illegal Transport: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మేడ్చల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. చెక్‌పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ డీసీఎంను అనుమానాస్పదంగా గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

Also Read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!

సరైన పత్రాలు లేకుండా..

Advertisement

తనిఖీల్లో డీసీఎంలో మొత్తం 35 ఎద్దులను అత్యంత ఇరుకుగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పశువులను ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు, వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read: డ్రాగన్’ వేట మొదలైంది.. టాలీవుడ్ హిస్టరీలో తారక్ – నీల్ సరికొత్త సంచలనం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×