E-Paper
Advertisement

KTR Son Himanshu: కేసీఆర్ పాలనపై మనవడు షాకింగ్ కామెంట్స్

KTR Son Himanshu: కేసీఆర్ పాలనపై మనవడు షాకింగ్ కామెంట్స్
Advertisement

KTR Son Himanshu: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్నామని ఆ పార్టీ నేతలు పదే పదే ఊదరగొడతారు. మా పాలన దేశానికి ఆదర్శమని, రాష్ట్రానికి స్వర్ణయుగమని సమయం దొరికినప్పుడల్లా నేతలు చెప్పారు.. ఇప్పటికీ కూడా.

కేసీఆర్ ఆనాటి పాలనపై మనవడు హిమాన్ష్ తనదైన శైలిలో చెప్పాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ఎలా ఉండేవో స్వయంగా విడమరిచి చెప్పాడు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబిత ఆధ్వర్యంలో కేసీఆర్ మనవడు హిమాన్ష్ ఓ స్కూల్‌ను సందర్శించాడు.

Advertisement

స్కూల్ చూసి కళ్లంట నీళ్లు వచ్చాయన్నారు. కనీసం మౌళిక సదుపాయాలు లేకపోతే ఎలా? చిన్న బాధ వేసిందన్నాడు. హెచ్ మాస్టార్ రూమ్ చూసి షాకయ్యానని, మాటల్లో చెప్పలేనని అన్నారు. అదే విషయాన్ని మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. హిమాన్ష్ మాటల వీడియో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇప్పుడిది నెట్టింట్లో వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×