E-Paper
Advertisement

కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!
Advertisement

KTR Remarks: తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డగాడిద రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశ ప్రజలు ఒదిలించుకున్నారని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని అమాయకంగా నమ్మి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. ఇప్పుడు నిజం తెలుసుకుని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.

Aso Read: టీచర్ల జీతాల్లో పైసలు కట్.. ఏ హాస్పిటల్‌కు వెళ్లాలో చెప్పని ప్రభుత్వం!

50 శాతం టైం అయిపోయింది..?

Advertisement

అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్ అని అన్నారు. రాష్ట్రంలో వీరికి 50 శాతం టైం అయిపోయింది ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా కొన్ని రోజుల్లో ఎవరు కూడా వీరిని పట్టించుకోరంటూ ప్రభుత్వం పై  ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం పోయాక సీఎం రేవంత్ రెడ్డిని చూసి, చిక్కడ్ పల్లి లైబ్రేరికి రాకుండా చిక్కడు దొరకడు అనేలాగా రేవంత్ తప్పించుకుని తిరుగుతాడని అన్నారు. రైతు బంధు బంద్ అయ్యి రాహుల్ బంధు స్టార్ట్ అయ్యిందంటూ కేటీఆర్ ఎద్దేవ వేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల చేతిలోకి వెళ్ళిందన్నారు. 2028 డిసెంబర్‌లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అన్నారు.

Also Read: ఉద్యోగుల బదిలీలపై మళ్లీ బ్రేక్.. ఆరు నెలల దాకా అస్సలు కుదరదన్న సర్కార్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×