E-Paper
Advertisement

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..
Advertisement

konda surekha: రాష్ట్ర అటవీ,పర్యావరణశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ కార్యకలాపాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ అధికారి అటవీశాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలు, పనులపై ప్రజంటెషన్ ఇచ్చారు.

ప్రస్తుతం అటవీ ,దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. జంతువుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఏనుగులను తెలంగాణలోకి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు.

Advertisement

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బాసర జ్ఞాన సరస్వతి దేవస్థాన అర్చక వైదిక బృందం, ఆలయ అధికారులు కలిశారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. వసంత పంచమి పురస్కరించుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×