E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy : నాకు శాలువాలు, బొకేలు తీసుకురావద్దు.. ఆ డబ్బును వాటికి ఉపయోగించండి..

Komatireddy Venkat Reddy : నూతన సంవత్సర సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు శాలువలు, బొకేలు తీసుకురావాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వాటికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని ఆయన కోరారు. దీని వలన ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి లీడర్లు తమను కలవడమే సంతోషం అన్నారు. ఎలాంటి గిఫ్టలు, హంగు ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ప్రజాపాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే మీ ఇంటి ముందుకు వచ్చి సమస్యల్ని తెలుసుకొని పరిష్కారిస్తామన్నారు మంత్రి.

Komatireddy Venkat Reddy : నాకు శాలువాలు, బొకేలు తీసుకురావద్దు.. ఆ డబ్బును వాటికి ఉపయోగించండి..
Advertisement

Komatireddy Venkat Reddy : నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు శాలువలు, బొకేలు తీసుకురావాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వాటికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని ఆయన కోరారు. దీని వలన ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు.. క్షేత్రస్థాయి లీడర్లు తమను కలవడం సంతోషకరమైన విషయమని అన్నారు.

ఎలాంటి గిఫ్టలు, హంగు ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ప్రజాపాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే మీ ఇంటి ముందుకు వచ్చి సమస్యల్ని తెలుసుకొని పరిష్కారిస్తామన్నారు మంత్రి.

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట దోచుకొని ప్రభుత్వ ఖజనాను ఖాళీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో డబ్బులు వృథా చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే అది నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని కార్యకర్తలకు సూచించారు.

ఇక రాష్ట్ర ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం మంత్రిని కలవడానికి వచ్చి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకరావడంతో వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. దీంతో నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి సమస్యలను పరిష్కరించడంతో సదరు ఆర్జీదారులు, సాధారణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×