E-Paper
Advertisement

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..
Advertisement

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు దత్తత తీసుకుంటానని చండూరులో మంత్రి కేటీఆర్ చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారన్నారు.

Advertisement

కానీ నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు. కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×