E-Paper
Advertisement

KCR Passes ‘GO’ on CBI : సీబీఐ అడుగుపెట్టాలంటే మా పర్మిషన్ కావాల్సిందే : కేసీఆర్

KCR Passes ‘GO’ on CBI : సీబీఐ అడుగుపెట్టాలంటే మా పర్మిషన్ కావాల్సిందే : కేసీఆర్
Advertisement

KCR passes ‘GO’ on CBI : సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా… జీవో 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను… KCR ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 51ని జారీచేసింది. ఇకపై రాష్ట్రంలో CBI ఏ కేసు దర్యాప్తు చేయాలన్న… అనుమతి తీసుకోవాల్సిందేనని KCR ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీబీఐను కేంద్రంలో ఉన్నవారు రాజకీయంగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ యేతర రాజకీయ నాయకులపైనే ఎక్కువగా సీబీఐ రైడ్ జరిగింది. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా సీబీఐతో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నిపుణుల అంచనా. కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ రాజకీయాలను స్టార్ట్ చేశారు. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో సీబీఐ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించి.. తెలంగాణలో ఈ అస్త్రాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ జీవో 51ను ప్రయోగించారని పలువురి అభిప్రాయం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×