E-Paper
Advertisement

KCR : సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. ఎక్కడన్నా వికాసం ఉందా : కేసీఆర్

KCR : సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. ఎక్కడన్నా వికాసం ఉందా : కేసీఆర్
Advertisement

KCR : జగిత్యాల బహిరంగ సభలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. దేశంలో రైతు బంధు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణానే అని స్పష్టం చేశారు. అలాగే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణానే అని చెప్పారు. ఐతే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటుకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. మరి మీటర్లు పెడదామా అంటూ సభలో జనాల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. 35 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీ సంస్థని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇక బేటీ బచావో.. బేటీ పడావో గొప్పగా కొటేషన్స్ చెప్పి.. ఆఖరికి అంగన్ వాడీ సొమ్ములను కూడా వాడేశారని ఫైరయ్యారు. అలాగే మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పి.. 10 వేల సంస్థలు మూతపడడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది ఉద్యోగాల కోల్పోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అసురిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని అంతా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×