E-Paper
Advertisement

Kavitha: కవిత, ‘మాగుంట’లకు ఈడీ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో పేర్లు..

Kavitha: కవిత, ‘మాగుంట’లకు ఈడీ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో పేర్లు..
Advertisement

Kavitha: బిగ్ బ్రేకింగ్ న్యూస్. అనుకున్నట్టుగానే అయింది. బీజేపీ ఆరోపిస్తున్నట్టుగానే జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది ఈడీ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించింది.

సౌత్ గ్రూపును శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డిలు కంట్రోల్ చేశారని పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో 100 కోట్లను విజయ్ నాయర్ కు ముట్టజెప్పినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఆధారాలు మాయం చేసేందుకు కవిత 10 సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్టు రిపోర్టులో ప్రస్తావించింది. మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 36 మందికి చెందిన 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్టు ఈడీ గుర్తించింది.

Advertisement

కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చడం ఏపీలో కలకలం రేపుతోంది. సౌత్ గ్రూప్.. 100 కోట్లు.. ఆరోపణలతో ముందుముందు వారిద్దరినీ ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×