E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు

CM Revanth Reddy: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు
Advertisement

Integrated schools in Telangana: రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏర్పాటు చేయనున్న ఆ పాఠశాలలకు యంగ్ ఇండియా పేరు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం సమీక్షా నిర్వహించారు.

Also Read: ఎందుకు మీకు మాత్రమే రుణమాఫీ కాలేదంటే..?

Advertisement

ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. క్రీడా శిక్షణ సంస్థలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా వర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిని స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ ను మార్చాలని ఆయన చెప్పారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×