E-Paper
Advertisement

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..
Advertisement

Transfers : ‌తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆరుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌‌లను ప్రభుత్వం నియమించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీ కెరీర్ పై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×