E-Paper
Advertisement

Hyderabad News: ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే.. రూ.50 లక్షల డైమండ్‌ రింగ్‌ ఫసక్..

Hyderabad News: ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే.. రూ.50 లక్షల డైమండ్‌ రింగ్‌ ఫసక్..
Advertisement
Hyderabad News

Hyderabad News : ట్రీట్మెంట్‌ కోసం వస్తే.. 50 లక్షల విలువైన డైమాండ్‌ రింగ్‌ కొట్టేశారు. పోలీసుల విచారణకు భయపడిపోయి.. బాత్రూమ్‌ కమోడ్‌లో విసిరేశారు. ఇది హైదరాబాద్‌లో ఎఫ్ఎమ్ఎస్ దంత, చర్మ ఆస్పత్రిలో జరిగిందీ నిర్వాకం. ఇంతకీ ఏం జరిగింది?

జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స వచ్చింది మహిళ . చికిత్స చేసేటప్పుడు చేతికున్న డైమండ్ రింగ్‌ను పక్కన పెట్టి.. మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి సిబ్బందిని నిలదీసింది. సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

Advertisement

అయితే ఆస్పత్రిలో పనిచేసిన మహిళ.. నిజం ఒప్పుకుంది. టిష్యూ పేపర్లో ఉంగారాన్ని చుట్టి పర్స్ లో దాచిపెట్టానని.. ఆతర్వాత పోలీసుల విచారణ భయంతో బాత్రూం కామెడ్ లో పడేసానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు బాత్రూం తవ్వి ఉంగారాన్ని వెలికి తీశారు . మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×