E-Paper
Advertisement

Huzurabad: కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు.. ఎందుకు? ఏమిటి?

Huzurabad: కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు.. ఎందుకు? ఏమిటి?
Advertisement
kaushik reddy

Huzurabad: హుజూరాబాద్‌ నియోకవర్గ బీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గొంతెత్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న కౌశిక్‌ రెడ్డి ఇతర నేతలను గుర్తించడం లేదంటూ ఆరోపించారు జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి. ఈ విషయాలన్ని సీఎం కేసీఆర్‌కు వివరిస్తూ లెటర్ రాశారు.

నియోజకవర్గం నుంచి 5 బీసీ, ఎస్సీ చైర్మన్లు పదవులు ఉన్నప్పటికీని వారిని నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదని లేఖలో తెలిపారు. గ్రూప్ రాజకీయాలు ఎక్కువవుతున్నాయని.. సీనియర్ నాయకుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు సమ్మిరెడ్డి. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో చీలికలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ దీనిపై స్పందించి స్పెషల్ ఎంక్వయిరీ చేయాలని కోరారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×