E-Paper
Advertisement

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..
Advertisement

Covid : దేశంలో కరోనా మళ్లీ కలవరం పెడుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలోని గుండె చికిత్స విభాగంలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డును అందుబాటులో ఉంచారు. వార్డులో ఆక్సిజన్, వెంటిలేటర్ ను ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేశారు.

Advertisement

ఇలా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరోవైపు అనుమానిత రోగులకు కోవిడ్ టెస్టులు చేసేందుకు ల్యాబ్ లను సిద్ధం చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×