E-Paper
Advertisement

Warangal: వరంగల్‌లో గవర్నర్.. అధికారులకు గైడ్‌లైన్స్..

Warangal: వరంగల్‌లో గవర్నర్.. అధికారులకు గైడ్‌లైన్స్..
Advertisement
Governor

Warangal: వరదలతో వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్‌ తమిళిసై. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన.. బాధితులను పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నా.. ముందస్తుగా చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. ఆక్రమణలతోనే ఎక్కువగా ముంపునకు గురవతున్నారని.. ముంపు ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు.

ప్రతి ఏటా ఇలా ముంపునకు గురవుతుంటే.. శాశ్వత పరిష్కారం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు గవర్నర్. వర్షాల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే భయానక పరిస్థితులు ఎదురవుతాయన్నారు. వర్షాలు పోయాయని ఊరుకోవద్దని.. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు. కేంద్రం బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని చెప్పారు తమిళిసై.

Advertisement

వరంగల్ పర్యటనలో మొదట భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు గవర్నర్. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను పరిశీలించారు. హంటర్ రోడ్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో సందర్శించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ తరఫున నిత్యావసరాలను, హెల్త్ కిట్స్‌ను వరద బాధితులకు పంపిణీ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూస్తానని గవర్నర్‌ తమిళిసై హామీ ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×