E-Paper
Advertisement

Tamilisai: ప్రీతి ఘటనపై గవర్నర్ సీరియస్.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని లేఖ

Tamilisai: ప్రీతి ఘటనపై గవర్నర్ సీరియస్.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని లేఖ
Advertisement

Tamilisai: ప్రీతి.. ర్యాగింగ్ భూతానికి బలైన వైద్య విద్యార్థిని. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని కాళోజీ యూనవిర్సిటీకి లేఖ రాశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ర్యాగింగ్ వంటి ఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలపై ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని లేఖలో కోరారు.

Advertisement

అలాగే వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×