E-Paper
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో  గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement

CM Revanth Reddy : రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) గూగుల్‌ (Google) ప్రతినిధులతో చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ గూగుల్‌ ప్లాట్‌ఫాంల వినియోగంపై వారితో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటల్ వ్వవస్థను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు.

Advertisement

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌తో పాటు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, క్యాన్సర్ వైద్యులు చిన్నబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×