E-Paper
Advertisement

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..
Advertisement

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×