E-Paper
Advertisement

CM Revanth Reddy – NITI Aayog : సీఎం రేవంత్‌ రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యుల భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy – NITI Aayog : సీఎం రేవంత్‌ రెడ్డితో నీతి ఆయోగ్  సభ్యుల భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement

CM Revanth Reddy – NITI Aayog : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీతి అయోగ్‌ సభ్యులు భేటీ అయ్యారు. సచివాలయంలో ఆయన్ను కలసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో నిధులు ఎలా వినియోగిస్తున్నారన్న దానిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

కేంద్రం ఇచ్చే నిధులు ఎలా సద్వినియోగం చేస్తున్నారన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హాజరయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×