E-Paper
Advertisement

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం
Advertisement

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని గురు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్. సత్యనారాయణ మండలి సభ్యులుగా తన సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×