E-Paper
Advertisement

KTR: కేటీఆర్‌కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఎందుకంటే..?

KTR: కేటీఆర్‌కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఎందుకంటే..?
Advertisement

KTR: దేశంలోనే మొట్టమొదటిసారి ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ రేస్ ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ కూడా ఈ పోటీల్లో పాల్గొననుంది. ప్రపంచమంతా పోటీ పడి వచ్చి.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు.

ఈ రేసుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఎనిమిదేళ్ల ప్రపంచవ్యాప్త రేసింగ్ తర్వాత చివరికి సొంతగడ్డపై రేసింగ్‌లో పాల్గొంటున్నాం. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మొదటిసారి భారత్‌కు వస్తోంది. కేటీఆర్‌కు, గ్రీన్కోకు ఈ విషయంలో ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహాంద్రా ట్వీట్ చేశారు.

Advertisement

హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులో ఫిబ్రవరి 11న ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 11 జట్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఈ రేసుకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ చేరుకున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×