E-Paper
Advertisement

BRS party latest news: బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కాళేశ్వరం కహానీలు..

BRS party latest news: బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కాళేశ్వరం కహానీలు..
Advertisement
Parliament session news telugu

Parliament session news telugu (Political news today telangana):

బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై బీఆర్ఎస్‌ సభా నిబంధలు ఉల్లంఘన-ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీస్‌ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ నిషికాంత్ దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్ 222 కింద స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్ఎస్.

లోక్‌సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని నిషికాంత్ దూబే అన్నారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని.. సభను తప్పుదోవ పట్టించడం, సభ్యులను నమ్మించే ప్రయత్నమేని లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులో ప్రస్తావించారు.

Advertisement

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ నామా.. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుతో ఉందని.. సభలో అమిత్‌ షా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని.. కనీసం ఒక్క నవోదయ స్కూల్‌ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్లుతున్నాయి కానీ.. అక్కడి నుంచి తిరిగి వచ్చిందేమీ లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×