E-Paper
Advertisement

Mahabubabad : అర్ధరాత్రి కరెంట్ కట్.. ఇళ్లపై రక్తపు జల్లులు.. అక్కడ ఏం జరుగుతోంది?

Mahabubabad : అర్ధరాత్రి కరెంట్ కట్.. ఇళ్లపై రక్తపు జల్లులు.. అక్కడ  ఏం జరుగుతోంది?
Advertisement

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో భయానక ఘటన జరుగుతోంది. కావాలని చేస్తున్నారో ఆకతాయిల పనో తెలియదు కానీ.. అక్కడ ప్రజలు మాత్రం రాత్రిపూట భయంభయంగా బతుకుతున్నారు. తెల్లారితే ఇళ్ల ముందు ఎక్కడ రక్తపు మరకలు చూడాల్సి వస్తుందోనంటూ గజగజా వణుకుతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని.. వినని…ఘటనలు.. ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయంటూ భయంతో ఉన్నారు.

మహబూబాబాద్ శివారు రజాలీపేటలో అర్ధరాత్రి ఇళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రక్తం జల్లుతున్నారు. రెండురోజులుగా ఇళ్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. దుండగులు అర్ధరాత్రి కరెంట్ తీసి ఈ చర్యకు పాల్పడుతున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు అర్థరాత్రి హడలిపోతున్నారు. ఇదంతా చేస్తుంది ఎవరు? ఎందుకు రక్తం చల్లుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అంతుపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయం భయంగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. రజాలీపేటలో జరుగుతున్న ఘటనల వెనుక వాస్తవాలను వెలికితీసే చర్యలు చేపట్టారు. అక్కడున్న వారిలో భయం పోగొట్టేందుకు యత్నిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×