E-Paper
Advertisement

TS Highcourt : బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట.. సిట్ నోటీసులపై స్టే..

TS Highcourt : బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట.. సిట్ నోటీసులపై స్టే..
Advertisement

TS Highcourt : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది. సిట్ ఇచ్చిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తుదిపరి విచారణ డిసెంబర్ 5 కు వాయిదా వేసింది.

ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని ఆయన తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో బీఎల్ సంతోష్ ను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. 41ఏ నోటీసుల విషయంలో సింగిల్ జడ్జి ఆదేశాలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ పాత్రపై ఆధారాలున్నాయన్నారు. ఆయన విచారణకు వస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఇచ్చిన సిట్ నోటీసులపై స్టే విధించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×