E-Paper
Advertisement
Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Yadagirigutta: స్వేచ్చ బ్యూరో: యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకాలు కాంగ్రెస్ పార్టీలో వివాదస్పదమయ్యాయి. బుధవారం ప్రకటించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ (యాదగిరిగుట్ట)నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు గాంధీభవన్ లో పాటు సోషల్ మీడియాలో నూ సర్క్యులేట్ అవుతుంది. తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా నియామకాలు చేపట్టారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకంగా టీపీసీసీతో పాటు న్యూఢిల్లీలోని పార్టీ […]

Big Stories

Advertisement
×